BSNL: ఇటీవల కాలంలో BSNLకు కస్టమర్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. యూజర్లను ఆకర్షించే కొత్త ప్లాన్లు తీసుకురావడంతో ...
కేంద్రం తాజాగా ప్రకటించిన బడ్జెట్ విషయంలో ఏపీకి మొండిచేయి చూపించిందని సీనియర్ జర్నలిస్టులు, ఎనలిస్టులు చెబుతున్నారు. బీహార్ పై వరాల జల్లు కురిపించిన కేంద్రం... ఏపీకి మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు.
పురాతన కాలం నుంచి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పురాతన భారతీయ అరోమాథెరపీ ప్రకారం, తమలపాకుల సువాసన శరీరం, మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:1.9866323907455015% ...
Panchangam Today: ఈ రోజు ఫిబ్రవరి 2వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. అర్హత లేని 18,036 మంది పేర్లు తొలగించి, ...
ఒకప్పుడు ఈ-గవర్నెన్స్ అన్నాం.. ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ అంటున్నాం. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన అన్నాం.. ఇప్పుడు ప్రజల చేతిలోనే పాలన వచ్చేసింది. 'మన మిత్ర'తోనే అనేక సేవలు కేవలం వాట్సప్ లోనే అయిపోతాయి, ...
తమిళనాడుకు చెందిన దీప, రవి కుమార్ దంపతులు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి లక్షల్లో ...
హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్లో దొంగతనానికి యత్నించిన వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్ ...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. మహిళలు, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించారు. పన్ను మార్పులు, ధరలపై ప్రస్తావించారు.
యూనియన్ బడ్జెట్ 2025-26 నిత్యావసర వస్తువులు మరియు సేవల ధరలలో కీలక మార్పులను తీసుకువస్తుంది. కొన్ని వస్తువులు చౌకగా మారగా, మరికొన్ని పన్ను సవరణల కారణంగా ధరలు పెరిగాయి. ఈ సంవత్సరం బడ్జెట్లో ఖరీదైన మరియ ...
నిరుద్యోగులకు స్వామి రామనంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు కోర్సుల్ని ఉచితంగా అందించడంతో పాటు ఉచిత ...