News
మహిళలు అన్ని రంగాల్లో రాణించడమే తన కల అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమని ...
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులకు మేలు జరగకుంటే.. వచ్చే ...
ఎస్సీలకు మేలు చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ చిక్కుముడులను విప్పి.. వారికి అండగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణలోని మదనపల్లి గ్రామానికి భారత జాతీయ గీతం "జన గణ మన" కు ప్రత్యేకమైన చారిత్రక సంబంధం ఉంది. 1919లో బెంగాలీ మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దక్షిణ భారత పర్యటనలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో వారం ...
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామంలో భేతాళ స్వామిని గ్రామ రక్షకుడిగా, శక్తివంతమైన స్వయంభూ దేవుడిగా కొలుచుతూ, భయానక శక్తుల నుండి గ్రామాన్ని రక్షించే దేవతగా గౌరవిస్తారు. ప్రజల విశ్వాసం ...
వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్..ఊరు మొత్తాన్ని కూల్చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన ఫామ్ హౌస్కు రోడ్డు వేసుకునేందుకే.. వాసాలమర్రిని నాశనం చేశారని మండిపడ్డారు.
తుర్కపలి సభలో యాదగిరి గుట్టపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల తరహాలోనే యాదగిరి గుట్టలోనూ యూనివర్సిటీని, ఇతర విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results